భారత టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ చికున్ గున్యా బారినపడ్డాడు. దీంతో కొద్దిరోజుల పాటు ఆట కు దూరమవుతున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని సోమవారం అతడే స్వయంగా ‘ఎక్స్' ఖాతా వేదికగా వెల్లడించా�
ఒలింపిక్స్లో ఆరో రోజు భారత్కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. దేశానికి పక్కాగా పతకం పట్టుకొస్తారని భారీ ఆశలు పెట్టుకున్న ప్రధాన క్రీడాకారులంతా దారుణంగా విఫలమై ఇంటిబాట పట్టారు. స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలో
ప్రతిష్టాత్మక థామస్ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టుకు ఇండోనేషియా షాకిచ్చింది. గ్రూప్ దశ చివరి లీగ్ మ్యాచ్లో ఇండోనేషియా 4-1 తేడాతో భారత్ను ఓడించి 2022 థామస్ కప్ ఫైనల్స్ ఓటమిక�
జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ గురువారం రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన చౌ టీన్ చెన్ చేతిలో ఓడిపోయాడు.