భారత ఫుట్బాల్ జట్టు.. ఆసియా కప్నకు అర్హత సాధించేందుకు సిద్ధమైంది. క్వాలిఫయర్స్లో భాగంగా బుధవారం జరుగనున్న పోరులో ప్రపంచ 171వ ర్యాంకర్ కాంబోడియాతో సునీల్ ఛెత్రీ సేన తలపడనుంది. అంతర్జాతీయ అనుభవం, ఫామ్
ట్యునీషియా చేతిలో భారత్ ఓటమి దుబాయ్: అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్లో భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు నిరాశ ఎదురైంది. ఆసియా కప్ సన్నాహాల్లో భాగంగా యూఏఈలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో భారత్ 0-1 తేడాత�
బంగ్లాను చిత్తుచేసిన భారత్దోహా: నాయకుడు ముందుండి నడిపించడంతో ఫిఫా ప్రపంచకప్ (2022), ఆసియా కప్ (2023) సంయుక్త క్వాలిఫయర్స్లో భారత ఫుట్బాల్ జట్టు బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రీ (79వ, 92�
న్యూఢిల్లీ: ఫిఫా ప్రపంచకప్(2022), ఆసియా కప్(2023) అర్హత మ్యాచ్ల కోసం దోహాకు చేరుకున్న భారత ఫుట్బాల్ జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. గత బుధవారం దోహాకు చేరుకున్న సునీల్ ఛెత్రీ సారథ్యంలోని టీమ్ఇండియా సభ�
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి కోలుకున్న భారత ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రీ జట్టుతో కలిశాడు. 2022 ప్రపంచకప్, 2023 ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనేందుకు 28 మంది సభ్యుల భారత జట్టు బుధవారం దోహా బయలు
న్యూఢిల్లీ: 2022 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో తలపడేందుకు ఈ నెల 19న భారత ఫుట్బాల్ జట్టు ఖతార్కు వెళ్లనుంది. రెండు వారాల ప్రాక్టీస్ అనంతరం వచ్చే నెలలో ఖతార్ (జూన్ 3), బంగ్లాదేశ్ (జూన్ 7), ఆఫ్ఘనిస్థాన్ (�