భారత అథ్లెట్, మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి పోలండ్లో జరిగిన ఇంటర్నేషనల్ వీస్లా మానియక్ మెమొరియల్ టోర్నీలో స్వర్ణం సాధించి సత్తాచాటింది. వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవ�
Deepthi Jeevanji | పారాలింపిక్స్లో తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజీ కంచు మోత మోగించింది. మహిళల 400 మీటర్ల పరుగు పందెం(టీ20)లో దీప్తి.. 55.82 సెకన్లలో పరుగును పూర్తిచేసి మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్యంతో సత్తా చాటింది.
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోమారు సత్తాచాటాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో నీరజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచాడ�