టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (90 బంతుల్లో 119, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగడంతో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. కటక్ల�
India vs England 2nd ODI | మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం కటక్లోని బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారత్ ముందు భ�
India vs England 2nd ODI | టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్కు ఫీల్డింగ్ అప్పగించింది. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ దాదాపు 6 పరుగుల నెట్ రన్రేట్తో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది.
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ దూకుడు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపైనే నిలువరిస్తూ టీమ్ఇండియా విజయాలు సొంతం చేసుకుంటున్నది. ఇదే జోరులో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించి మాంచ