భారత్-అమెరికా మధ్య వాణిజ్య ప్రతినిధుల చర్చలు సఫలం కాగలవన్న ఆశాభావాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యక్తం చేశారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు కొనుగోళ్లకుగా
టారిఫ్ వార్ వేళ భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సందిగ్ధంలో పడింది. వాణిజ్య చర్చల కోసం భారత్ రావాల్సిన అమెరికా బృందం తమ పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డ�
Shashi Tharoor | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒత్తిడికి భారత ప్రభుత్వం తలొగ్గకూడదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు. ట్రంప్ ఇటీవల అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించడంతో పాటు అదనంగా జరి�
అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ బలమైన విధానాలను కలిగి ఉందని, గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు దేశం ఎప్పుడూ తొందరపడని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గ�