India tour Of Zimbabwe: జూన్లో అమెరికా - వెస్టిండీస్ వేదికలుగా జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు నేరుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. భారత్ ఆఖరిసారి 2016లో జింబాబ్వేలో పర్యటించింది.
సుమారు ఆరేండ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే గట్టి షాక్ తగిలింది. ఈ పర్యటనకు ఎంపికైన టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.. గాయం కారణంగా వన్డే సిరీస్ ను
1990లలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేసిన తప్పులనే ప్రస్తుతం టీమిండియా కూడా పునరావృతం చేస్తుందని పాక్ మాజీ సారథి రషీద్ లతీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జింబాబ్వే పర్యటనకు శిఖర్ ధావన్ను సారథిగా నియమించి.. సీ�
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ ఏ నిమిషాన సారథ్య బాధ్యతలు వదిలిపెట్టాడో గానీ సిరీస్కు ఒక సారథి మారుతున్నాడు. ఐపీఎల్ ముగిశాక దక్షిణాఫ్రికాతో సిరీస్కు రిషభ్ పంత్, ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ టెస్టుకు బుమ