New Corona Cases | దేశంలో కొత్తగా 10వేల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే మొత్తం 332 మంది ఈ మహమ్మారి కారణంగా తనువు చాలించినట్లు అధికారులు వెల్లడించారు.
దేశంలో కొత్తగా 34వేల కరోనా కేసులు.. | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 34,703 కొత్తగా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ 4వేలు దాటిన మరణాలు | దేశంలో కరోనా మరణ మృందం మోగిస్తున్నది. గడిచిన కొద్ది రోజులు కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్త�
దేశంలో 3.11లక్షల కేసులు.. 4వేలకుపైగా మరణాలు | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,11,170 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,49,691 కేసులు నమోదు కాగా.. మరో 2767 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ�