ప్రపంచ జనాభాలో భారతదేశం 2023లో చైనాను వెనుకకు నెట్టి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ప్రస్తుతం మనదేశ జనాభా 147 కోట్ల పైచిలుకుగా ఉన్నది. అయితే క్రమంగా జననాల రేటు తగ్గుతుండటంతో మరో 20 ఏండ్లల్లో జనాభా గ్రాఫ్�
దేశ ఆర్థిక వ్యవస్థ కొన్నేండ్లుగా మందగమనంలో సాగుతున్నది. అంచనాలను సైతం అందుకోలేక తంటాలు పడుతున్నది. ఈ నత్తనడక ప్రభావం ఎక్కువగా పడేది దేశంలోని మధ్య తరగతి పైనే. అయినప్పటికీ మన మధ్యతరగతి దీనిని నిదానంగా భరి
ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక పరిస్థితి నిలకడగా పెరగనున్నప్పటికీ భారతదేశ ఆర్థిక స్థితి మాత్రం స్వల్పంగా బలహీనపడే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జీవా అభిప్�
FICCI | కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫిక్కీ (FICCI) 96వ ఏజీఎంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థికాభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భా�