కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా బీజేపీ పుంజుకుంటున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రగతిశీల శక్తులు, లౌకికపార్టీలు ఇండియా క
తాజా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 2019లో 303 సీట్లు సాధించిన ఈ పార్టీ ఈసారి 240 సీట్ల వద్దనే ఆగిపోయింది. అంటే గతంలో కన్నా 63 సీట్లు తగ్గాయి.
BJP | ‘అబ్కీ బార్ చార్సౌ పార్' నినాదం ఫలించలేదు. రామమందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువుపట్టు లాంటి హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఏర్పాటుచేసిన ‘ఇండియా’ కూటమిలో ఐక్యత కొరవడింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు వేటి�