ఆస్ట్రేలియాపై తొలి టీ20 సిరీస్ గెలించేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మంగళవారం నిర్ణయాత్మక ఫైనల్ జరగనుంది.
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ తొలి వామప్ పోరులో భారత్కు నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన తమ మొదటి మ్యాచ్లో టీమ్ఇండియా 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళలు ఇరగదీశారు. టాపార్డర్ బ్యాటర్లంతా ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ చేరినా లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఆష్లీ గార్డనర్ (52 నాటౌట్) అద్భుతంగా పోరాడి ఆసీస్ జట్టుకు విజయం �
భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్ల మధ్య కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు అదరగొడుతోంది. 155 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత బౌలర్ రేణుక�
కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్కు నాంది పలుకుతున్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత సారధి హర్మన్ప్రీత్ కౌర్ నమ్మకాన్ని ఓపెనర్ల�
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత సారధి హర్మన్ప్రీత్ టాస్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుక�