యూపీలోని బులంద్షహర్లో చిన్న కిరాణా కొట్టు యజమానికి ఆదాయ పన్ను శాఖ నుంచి రూ.141 కోట్ల అమ్మకాలకు సంబంధించి నోటీస్ వచ్చింది. అయితే తన పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేసి ఢిల్లీలో ఆరు సంస్థలను ఏర్పాటు చే�
Maha Kumbh Mela: కుంభమేళ టైంలో త్రివేణి సంగమంలో బోటు నడిపిన ఓ కుటుంబం 30 కోట్లు సంపాదించిన విషయం తెలిసిందే. ఆ ఫ్యామిలీకి రూ.12.8 కోట్ల ట్యాక్స్ నోటీసు ఇచ్చింది ఆదాయ పన్ను శాఖ. ఆ పన్ను నోటీసుపై ఓ ఫైనాన్షియల్ ప్ల
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ మన ప్రతీ లావాదేవీపైనా ఓ కన్నేసి ఉంచుతుంది. అయితే తండ్రీ-కొడుకులు, భార్యా-భర్తలు, ఇతర కుటుంబ సభ్యుల మధ్య జరిగే నగదు లావాదేవీలపైనా ఐటీ నోటీసులు వస్తాయా? అన్న సందేహం రాకమానదు.
పాట్నా: ఒక రోజువారీ కూలీకి ఆదాయపు పన్ను (ఐటీ) నోటీస్ వచ్చింది. రూ.37.5 లక్షల పన్ను చెల్లించాలని అందులో ఉంది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి మొరపెట్టుకున్నాడు. బీహార్లోని ఖగారియా జ�