KTR | రాష్ట్రంలోనూ, దేశంలోనూ బీజేపీతో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నదని బీఆర్ఎస్ పార్టీయేనని, త�
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌడ సంఘాలు సామాజిక బాధ్యతగా ప్రతి గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో విరివిగా తాటి, ఈత, గిరక మొక్కలను నాటాలని ఎక్సైజ్ శాఖమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. బు�
జిల్లాలో ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 1,96,303 విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వారికి 11,25,888 పాఠ్యపుస్�
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో నిర్మాణం హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో లెస్బియన్, గే, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్లు, క్వీర్ (ఎల్జీబీటీక్యూ)ల నివాసం కోసం ప్ర�