ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రకటించింది. శనివారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని ఎంపీలందరి�
టెట్ క్వాలిఫై అయిన ఇన్ సర్వీస్ టీచర్లు తమకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు.