ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ డిసెంబర్లోపు వీరి కోసం రెండు స్పెషల్ టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ అనుమతి కోరింది.
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించనున్నట్టు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రకటించింది. శనివారం నుంచి ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని ఎంపీలందరి�
టెట్ క్వాలిఫై అయిన ఇన్ సర్వీస్ టీచర్లు తమకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు.