న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అల్లోపతికి వ్యతిరేకంగా దుష్ర్పచారం చేశారని ఆరోపిస్తూ ఐఎంఏతో పాటు ఇతర వైద్యులు దాఖలు చేసిన పిటిషన్పై యోగా గురు బాబా రాందేవ్కు ఢిల్లీ హైకోర్టు బుధ
న్యూఢిల్లీ : అల్లోపతి వైద్యంతో పాటు అల్లోపతి డాక్టర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్ల హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్ 10లోగా నోటీసులకు బదులివ్వాల�
‘మిక్సోపతి’కి అనుమతి లేదు : ఐఎంఏ | తేలిక పాటి, లక్షణాలు లేని రోగులకు పంపిణీ చేసే కొవిడ్-19 కిట్లో పతంజలి తయారు చేసిన కరోనిల్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేర్చింది.
న్యూఢిల్లీ : అల్లోపతి, ఆధునిక వైద్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగ గురు రాందేవ్ బాబాపై ఇండియన్ మెడికల్ అసోసియేష్ (ఐఎంఏ) తీవ్రంగా విరుచుకుపడింది. కరోనా వ్యాక్సినేషన్ తో పాటు కరోనా చికిత్సా పద్ధత�
ఐఎంఏను ఉద్దేశించి రాందేవ్ వ్యాఖ్యలు డెహ్రాడూన్, మే 27: యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేయాలంటున్నవారిని ఉద్దేశించి.. వాళ్ల అయ్య కూడా తనను అరెస్టు చేయలేడని అన�
న్యూఢిల్లీ : ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ పరువునష్టం దావా వేయడం, ఆయనపై దేశద్రోహం కింద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడంతో మాటల యుద్ధం ముదిరింది. యోగా గురు రాందేవ్ పై క�