నకిలీ జీపీఎస్ యాప్లు సృష్టించి ఆన్లైన్లో రమ్మీ ఆడేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఉదంతం నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు
పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ షేక్లాల్ మధార్ తెలిపిన వివరాల ప్రకా రం.. మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శి
పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసి 20 మందిని అరెస్ట్ చేసిన ఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం రావిరాల గ్రామం సమీపంలో కొంత మంది పేకాట ఆడుతున్నారన్న స�
పేక ఆడుతున్న 8 మందిని పట్టుకున్నట్లు ఎస్సై సురేశ్కుమార్ తెలిపారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ పీటీ శివారులో గల మామిడి తోటలో 8 మంది పేక ఆడుతున్నట్లు సమాచారం మేరకు వెళ్లి పట్టుకున్నట్లు త
మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ రేణుక మాత మందిరం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేశారు. ఇందులో ఏడుగురుని పట్టుకున్నట్లు, వారి నుంచి రూ.రూ.1,12,820 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సయ్యద్ ఇసాక్ �