ములుగు జిల్లాలో చట్టవిరుద్ధంగా గిరిజనేతరులు గిరిజన భూముల (పోడు)ను పట్టా చేసుకున్నారని.. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు వ్యవసాయ కమిషన్కు విజ్ఞప్తి చేశారు.
రంగారెడ్డి జిల్లా నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిషన్ వేయాలో? లేదో? తేలుస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా వేసింది.
ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీర్ల అయిల య్య చేస్తున్న భూ అక్రమ దందాల చిట్టా త్వరలో విప్పనున్నట్టు ఎన్డీసీసీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు.
Nizamabad | ఉమ్మడిజిల్లాలో ‘దేవుడి’ భూములకు రక్షణకరువైంది. ఆలయ పరిరక్షణలో సంబంధిత యంత్రాంగం ఉదాసీన వైఖరి.. చట్టాల్లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. దీంతో యథేచ్ఛగా కబ్జ్జాలకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాల�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ ఉ త్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో ఎర్రరాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గణేశ్పూర్, న్యామతాబాద్, మల్కన్పాడ్, ర�