బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఈవో రాముల నాయక్ అన్నారు. మండలంలోని బూజునూరు, సీతంపేట, గ్రామాలల్లో గురువారం బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు.
ELLANDAKUNTA | ఇల్లందకుంట ఏప్రిల్ 6. అపర భద్రాదిగా పేరుగాంచిన ఇల్లందకుంట రాములవారి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణతంతుకు కలెక్టర్ ప్రమేల సత్పతి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశి�
హుజూరాబాద్ : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తెలంగాణ దళితబంధు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. ఆదివారం ఇల్ల
మంత్రి హరీశ్ | ప్రజలపై భారాలు మోపిందెవరో, కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదెవరో ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు
హుజురాబాద్ :మూడెకరాల భూమి పొందిన దళిత కుటుంబం తమ ఇంట్లో కేసీఆర్ చిత్రపటాన్ని దేవుడిగా భావించి పూజలు చేస్తున్నది. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం రవీందర్-రాజ