పెద్దఅంబర్పేట పరిధిలోని ఓ ఐఐటీ క్యాంపస్లో 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం వారు అల్పాహారంలో చపాతీ, ఆలుకుర్మా తీసుకున్నారు.
కంది ఐఐటీ | మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని కాంటినెంటల్ హాస్పిటల్స్ సీఈ ఓ డాక్టర్ రియాజ్ ఖాన్ అన్నారు. గురువారం కంది గ్రామంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నిల