సంగారెడ్డి జిల్లా పాష మైలారంలో జరిగిన దుర్ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంగళవారం భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఏవోను కలిసి వినతి
General strike | కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మె పోస్టర్ను మంగళవారం పట్టణ పరిధిలోని లాల్ బంగ్లాలో ఐఎఫ్టీయూ నాయకులు ఆవిష్కరించ
పెంచిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీసీసీ హమాలీలు చేపట్టిన సమ్మెకు పలు సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఇల్లెందులో జీసీసీ గిడ్డంగి-1 ఎదుట హమాలీలు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి నాల్గవ రోజుకు చేరింది
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలేదని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులక�