కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3.4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 3.26 లక్షలకు తగ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు.
దేశంలో కొత్తగా 3.43లక్షల కేసులు.. 4వేల మరణాలు | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 3,43,144 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
6-10 వారాలు ఆంక్షలు అవసరం దేశంలో మూడొంతుల జిల్లాల్లో పరిస్థితులు దారుణం ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ ఆందోళన న్యూఢిల్లీ: కరోనా నియంత్రణలో లాక్డౌన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. పా�
ICMR on Covid tests: దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్నది. రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.
కరోనా కేసులు| దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా రెండో రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న 4.12 లక్షల మంది కరోనా బారినప
వ్యాక్సిన్ మేధోహక్కుల్లో ఐసీఎంఆర్, ఎన్ఐవీకి వాటాహైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ టీకా అమ్మకాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్కు లాభాల్లో వాటా దక్కనున్నది. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ స�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఐబూప్రొఫెన్ వంటి నొప్పి తగ్గించే మాత్రలు (పెయిన్కిల్లర్స్) కరోనాను మరింత తీవ్రం చేస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఇటువంటి పెయిన్కిల్లర్స్ వేసుకోవడం హృద్రోగ బాధితులకు ప్రమాదకర�
దేశంలో కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు | గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్ కేసులు, 2771 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
ధూమపాన ప్రియులకు మహమ్మారి ముప్పు తక్కువసీఎస్ఐఆర్ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పొగతాగేవారు, శాకాహారులు, ‘ఓ’ బ్లడ్ గ్రూపు వారికి కరోనా వైరస్ సోకే ముప్పు తక్కువట! ఈ విషయాన్ని వైజ్ఞానిక, పార�
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు | దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్కు ప్రజలు ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని, ముఖ్యంగా విద్యావంతులైన మధ్య తరగతి వారి నిర్లక్ష్యం వల్లనే వ్యాప్తి చెందుతున్నదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్