న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఐబూప్రొఫెన్ వంటి నొప్పి తగ్గించే మాత్రలు (పెయిన్కిల్లర్స్) కరోనాను మరింత తీవ్రం చేస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఇటువంటి పెయిన్కిల్లర్స్ వేసుకోవడం హృద్రోగ బాధితులకు ప్రమాదకర�
దేశంలో కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు | గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్ కేసులు, 2771 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
ధూమపాన ప్రియులకు మహమ్మారి ముప్పు తక్కువసీఎస్ఐఆర్ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పొగతాగేవారు, శాకాహారులు, ‘ఓ’ బ్లడ్ గ్రూపు వారికి కరోనా వైరస్ సోకే ముప్పు తక్కువట! ఈ విషయాన్ని వైజ్ఞానిక, పార�
దేశంలో కొత్తగా 3.52లక్షల కేసులు.. 2,812 మరణాలు | దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్కు ప్రజలు ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని, ముఖ్యంగా విద్యావంతులైన మధ్య తరగతి వారి నిర్లక్ష్యం వల్లనే వ్యాప్తి చెందుతున్నదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇండియాని వణికిస్తోంది. కేసుల్లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించేలా చేసింది. ఒకే రోజులో ఏకంగా మూడు లక్షలకుపైగా కేసులు ఇండియాలో నమోదయ్యాయి. అయితే కరోనా కేసులు ఇంత భ
హైదరాబాద్: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐసీఎంఆర్) ఇవాళ ఓ కీలక ప్రకటన చేసింది. భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ టీకా.. అన్ని కరోనా వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుంద�
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 17 వరకూ మెడికల్ ఆక్సిజన్ సరఫరాలు నాలుగు రెట్లు పెరిగి 4739 టన్నులకు ఎగబాకాయని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో �
కరోనా రెండ్ వేవ్ల్లో నో చేంజ్!|
వృద్ధులపై మాత్రమే కరోనా రెండో వేవ్ ప్రభావం తీవ్రంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)...
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ డైరక్టర్ బల్రామ్ భార్గవ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిపై ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. రెండు దశల్లోనూ 70 శాతం మంది కరోనా సోకినవారిలో ఎక�