న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇండియాని వణికిస్తోంది. కేసుల్లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించేలా చేసింది. ఒకే రోజులో ఏకంగా మూడు లక్షలకుపైగా కేసులు ఇండియాలో నమోదయ్యాయి. అయితే కరోనా కేసులు ఇంత భ
హైదరాబాద్: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐసీఎంఆర్) ఇవాళ ఓ కీలక ప్రకటన చేసింది. భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ టీకా.. అన్ని కరోనా వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుంద�
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 17 వరకూ మెడికల్ ఆక్సిజన్ సరఫరాలు నాలుగు రెట్లు పెరిగి 4739 టన్నులకు ఎగబాకాయని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో �
కరోనా రెండ్ వేవ్ల్లో నో చేంజ్!|
వృద్ధులపై మాత్రమే కరోనా రెండో వేవ్ ప్రభావం తీవ్రంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)...
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్ డైరక్టర్ బల్రామ్ భార్గవ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిపై ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. రెండు దశల్లోనూ 70 శాతం మంది కరోనా సోకినవారిలో ఎక�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. రోజులు గడిచినా కొద్ది వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో
దేశంలో కొవిడ్ కేసులు | దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ