సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో అభిమానులకు మరో చేదు గుళిక. ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్ను భారత్ చేజార్చుకుంది. అప్రతిహత విజయాలతో దశాబ్ద కాలంగా తమ వద్దే అట్టిపెట్టుకున్న ట్ర�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఐపీఎల్లో తన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరకుండానే �
భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వచ్చే నెలలో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు దూరం కానున్నాడు. ఐపీఎల్లో భాగంగా బెంగళూరుతో పోరులో గాయపడిన రాహుల్.. ఈ సీజన్లో మిగతా మ్యాచ�
దుబాయ్ (యూఏఈ): ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమ్ఇండియా జూన్ 2న బ్రిటన్కు బయలుదేరనుంది. జూన్ 18 నుంచి 22 వరకు భారత్, న్యూజిలాండ్ మధ్య సౌత�
డబ్యూటీసీ ఫైనల్ ‘టై’ అయినా ఇరు జట్లకు కప్పు విధివిధానాలు వెల్లడించిన ఐసీసీ దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ‘డ్రా’ లేదా ‘టై’ అయితే ఇరు జట్లను విజేతగా ప్రకటించనున్నట్లు ఐసీసీ వ
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెస్టుల్లోకి ఆలస్యంగా వచ్చిన రోహిత్ మొదట లోయర్ ఆర్డర్లో బ్యాటింగ
లండన్: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC)తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీస�