జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న అనేక చెరువులు, కుంటలను అక్రమార్కులు మింగేస్తున్నారు. చెరువుల్లోకి నీరొచ్చే కాల్వలు.. చెరువు నుంచి అలుగు పారే కాల్వలనూ ఎక్కడికక్కడ కబ్జా చేసి.. వాటిని ప్లాట్
హైదరాబాద్ నగరంలోని రాంనగర్ తరహాలో ఇబ్రహీంపట్నం చెరువు సమీపంలో ఫిష్మార్కెట్ నిర్మించాలని గత ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాలోని మత్స్యకారులతో పాటు నగరంలోని చేపల విక్రయదారులు ఇక్కడ అమ్ముకునేందుక�
Ibrahimpatnam pond | స్నేహితులతో సరదగా గడిపేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.
నైజాం కాలంలో నిర్మించిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు ఈ ప్రాంత ప్రజల స్థితిగతులను శాసించేది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువు మరమ్మతులపై పాలకులు శ్రద్ధ చూపకపోవటంతో చెరువులోకి నీరొచ్చే కాల్వలు మూసుకుపోయాయి. దీంతో �