భద్రతకు పెద్దపీట వేస్తున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి మార్కెట్లోకి విడుదల చేసే ప్రతి మాడల్లోనూ ఆరు ఎయిర్బ్యాగ్లు ఉంటాయని స్పష్టంచేసింది.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ అంచనాలకుమించి రాణించింది. మార్చి 31, 2023తో ముగిసిన ఏడాదికాలంలో కంపెనీ నికర లాభం 62.3 శాతం ఎగబాకి రూ.4,709.25 కోట్లకు చేరుకున్నది.
సైక్లింగ్ ప్రాధాన్యతను చాటేందుకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలో సైకిల్పై ఉద్యోగాలకు వెళ్లొచ్చే వారిని గుర్తించి సత్కరిస్తున్నది.
హైదరాబాద్ : దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తుండటంతో.. పలు కంపెనీలు �