పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డల సంరక్షణకు పలు పథకాలను అమలు చేస్తున్నది. నవజాత శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది.
డెహ్రాడూన్ : కేదార్నాథ్లో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొండ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షం, హిమపాతం కురుస్తుండడంతో చలితీవత్ర పెరుగుతున్నది. పగటి, రాత్రి ఉష్ణోగ్రత�
తల్లి గర్భాశయంలోని సౌకర్యవంతమైన స్థావరం నుంచి అకస్మాత్తుగా, ఏ ఆచ్ఛాదనా లేకుండానే.. బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతుంది నవజాత శిశువు. మన ఉష్ణోగ్రతలో శిశువుకు చలిగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవటం అన్న�