కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాకు నెలవారీ జీతాలు కరెక్ట్గా వచ్చేవి. ఒకవేళ సరైన సమయానికి రాకపోతే అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి మాకు జీతాలు వేయించేవారు. కానీ ఇప్పుడు అసలు జీతాలే లేదంటూ హైడ్రా డిజాస్టర�
సమాచార హక్కు చట్టం కింద మూడు దరఖాస్తులను అందజేయగా హైడ్రా అధికారులు తిరస్కరించారని అడ్వకేట్ లుబ్రా సర్వత్ సమాచార కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం వర్తించదంటున్న హైడ్రాపై చర్యలు తీసుకున�
కూల్చివేసిన చోట కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఎవ రు ప్రశ్నించినా ‘మీరు ఎవరికైనా చెప్పుకోండి మా పని మేం చేస్తం’ అని హైడ్రా అధికారులంటున్నారని బాధ