తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ రంగం కుదేలవుతున్నదని తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ ఫెడరేషన్ సలహాదారులు, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ �
కాయకష్టం చేసి నిరుపేదలు ఇండ్లు నిర్మిచుంటే తమ కండ్ల ముందే ఇండ్లను నేలమట్టం చేయడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారి చారకొండ మండల కేంద్రం మీదుగా వెళ్తుంది. అయితే ఇందుకోసం బైపాస�
ఐటీ కారిడార్ కేంద్రమైన సైబర్సిటీపై హైడ్రా ఎఫెక్ట్ పడింది. అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలంటూ హైడ్రా కూల్చివేతలతో దడ పుట్టించడంతో సైబర్ సిటీతో పాటు ఎక్కడైతే చెరువులు తదితర జల వనరులు ఉన్నాయో ఆయా ప్ర�
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ ప్రభావం రాష్ట్ర ఖజానాపైనా పడింది. బుల్డోజర్లు, కూల్చివేతల భయానికి ఇండ్ల కొనుగోళ్లు తగ్గిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది.