జననేంద్రియ అట్రేసియా వ్యాధితో బాధపడుతున్న పసికందుకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను గురువారం సీనియర్ పీడియాట్రిక్ స
ప్రీమియం రబ్బరు ఉత్పత్తుల తయారీ సంస్థ దీసావాలా.. హైదరాబాద్లో నాలుగో యూనిట్ను తెరిచింది. ఇప్పటికే బాల్నగర్లో మూడు ప్లాంట్లు ఉండగా, తాజాగా మేడ్చల్కు సమీపంలోని కాళ్లకల్ వద్ద 40 వేల చదరపు అడుగుల విస్తీ�
Hyderabad | హైదరాబాద్లో మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. గురువారం సాయంత్రం ఆనంద్బాగ్లోని తన కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను ఎత్తుకెళ్లారు. దుండగులు ఇన
Heavy Rains | హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. యూసుఫ్గూడలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
Hyderabad | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉండగా.. కాసేపటికే పలు ప్రాంతాల్లో కారుమబ్బులు కమ్మి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
Hyderabad | హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. icfai యూనివర్సిటీ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి జరిగింది. స్నానం చేసే బకెట్లో ఆగంతకులు యాసిడ్ పోశారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విష�
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
బుధవారం హీరో రామ్ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్' టీజర్ను విడుదల చేశారు. హైదరాబాద్లోని ఓ ల్యాబ్ నేపథ్య సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది.
ఈ నెల 18 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని కాంట్రాక్టర్లంతా మూకుమ్మడిగా బంద్ చేపట్టనున్నట్టు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. బకాయిలు చెల్లించేవరకు చేపడుతున్న పనులతో
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్ జరపాలని ఇక్కడి నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత డిమాండ్ చేశారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లోని పలు చోట్ల ఎంఐఎం నేతలు రిగ్గిం�
Renova Hospitals | హైదరాబాద్లో విస్తృతంగా సేవలు అందిస్తున్న రెనోవా హాస్పిటల్స్ కొత్తగా మరో కేన్సర్ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. మలక్పేటలోని బీబీ హాస్పిటల్స్తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు బ�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీబస్ పథకంతో మెట్రో ఆదాయానికి గండిపడుతున్నదని, ఇది ఇలాగే కొనసాగితే నిర్వహణ కష్టమని, కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటామంటూ ఎల్అండ్టీ సంస్థ ప్ర�