హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి సమయంలో రక్త అవసరాలు నెరవేరే ప్రయత్నంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ఆదివారం నగరంలోని మియాపూర్లో గల ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో రక్తదాన శిబిరాన్ని నిర�
టీకాల వృథా ఆరోపణలపై విచారణ | పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో కొవిడ్ టీకాలు వృథా అయ్యాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. దవాఖాన సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు తెలుసుకుం�
పెద్దపల్లి వద్ద ఆక్సిజన్ రైలులో మంటలు | హైదరాబాద్ నుంచి రాయ్చూర్ వెళ్తున్న ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పెద్దపల్లి మండలం చీకురాయి వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
తొలి రోజు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వానికి కృతజ్ఞతలు వెల్లువ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో శుక్రవారం మొదటిరోజు స్పెషల్ కొవి
న్యూఢిల్లీ: మే 28: టెలికాం కంపెనీలు వివిధ నగరాల్లో 5జీ ట్రయిల్స్ నిర్వహించడానికి టెలికాం శాఖ ఆయా ఆపరేటర్లకు స్పెక్ట్రం కేటాయించింది. హైదరాబాద్తో సహా ఢిల్లీ, ముంబై, కొల్కాతా, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ ట�
న్యూఢిల్లీ: విదేశీ అత్యుత్తమ కోచ్లు, స్వదేశీ కోచ్ల కలయికతో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. ద్వితీయ శ్రేణి విదేశీ కోచ్ల వల్ల అత్యుత్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్లోని తన కార్యాలయంలో క్రీడాశాఖపై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎ