దవాఖానలను పరిశీలించిన మంత్రి | తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నగరంలో పలు కొవిడ్ దవాఖానలను సందర్శించారు. గచ్చిబౌలిలోని టిమ్స్, సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ దవాఖాన, కింగ్కోఠి దవ
హైదరాబాద్| రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. నగరంలోని హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్,
ట్రాఫిక్ ఆంక్షలు | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం ట్యాంక్బండ్పై పోలీసు శాఖ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. లిబర్టీ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వాహనాదారులు ఎవరూ రావద్దన�
మాస్క్ | కరోనా ఉధృతిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు లేకుండా కనిపి�
కరోనా హెల్ప్లైన్ ఏర్పాటు | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సలహాలు, సూచనలు అందించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
వాన| జిల్లాలోని పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ఆకాశం మేఘావృతవడంతో జిల్లాలోని మఱిపల్లి, బంటారం, వికారాబాద్ టౌన్లో వానలు కూరిశాయి.
జూబ్లీహిల్స్| నగరంలోని జూబ్లీహిల్స్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో పుట్పాత్పై జీవనం సాగిస్తున్న శివ అనే వ్యక్తిని తోటి కూలీ హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ
బొలెరో| జిల్లాలోని నీలాయిపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకుపోతున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బొలెరోలో
అణు ఇంధన, దేశ రక్షణ విభాగానికి కావాల్సిన పరికరాలు అందజేస్తున్నాంఈసీఐఎల్ ఆవిర్భావ దినోత్సవంలో చైర్మన్ సంజయ్ చర్లపల్లి, ఏప్రిల్ 11 : స్వదేశీ పరిజ్ఞానంతో అణు ఇంధన, దేశ రక్షణ విభాగాలకు అనేక పరికరాలను ఈసీఐ
చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్ జానీ బెయిర్స్టో(55) ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును బెయిర్ష్టో అర్ధశతకం సాధించి ఆదుకున్నాడు. మ
హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు చుట్టూ నిరంతరం పచ్చదనం ఉండేలా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. 158 కి.మీ మేర ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ పెంచుతున్న చెట్లు, మొక్కలు, �
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలో టీహబ్ నిర్మాణపనులను ఐటీ, పరిశ్రమశాఖలశాఖ మంత్రి కే తారకరామారావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు, ఇంజినీర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్