సరూర్నగర్లో భారీగా గంజాయి పట్టివేత | నగరంలోని సరూర్నగర్లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏపీ నుంచి తరలిస్తుండగా.. 320 కిలోల గంజాయిని ఎస్ఓటీ
15 వేల కోట్లతో ఏర్పాటుకు ప్రయత్నాలు తుది దశలో చర్చలు.. త్వరలో ప్రకటన హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్లో మరో భారీ పెట్టుబడికి సిద్ధమైనట్టు సమాచారం.
హైదరాబాద్, జూలై 21: బ్రిటన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన డైసన్..భారత్లో వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్తోపాటు మరో 12 నగరాల్లో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. కంపెనీకి సంబంధించిన ఉత్పత్త
హైదరాబాద్, జూలై 21: హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.350.70 కోట్ల కన�
షూటింగ్, బ్యాడ్మింటన్ పుట్టినిల్లు తెలంగాణ : మంత్రి శ్రీనివాస్గౌడ్ | బ్యాడ్మింటన్, షూటింగ్ క్రీడలకు తెలంగాణ పుట్టినిల్లు అని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ స�
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పల్లె ప్రగతి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ కార్యదర్శులు అంకితభావంతో అమలు చేయాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు �
హైదరాబాద్, జూలై 20: వచ్చే నెల 5 నుంచి హైదరాబాద్లో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వండర్లా హాలీడేస్ ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఈ పార్క్ మూతపడిన విషయం
క్షిపణిని ప్రారంభించిన బీడీఎల్ డైరెక్టర్ జనరల్ ఎంఎస్ఆర్ ప్రసాద్ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) రూపొందించిన భూ ఉపరితలం నుంచి నింగిలోని లక్ష్యాన్ని ఛేదిం�