ఈ నెల 3న డాలస్లో హైదరాబాద్ విద్యార్థి చంద్రశేఖర్ పోలెను కాల్చి చంపిన నిందితుడు రిచర్డ్ ఫ్లోరెజ్ను అమెరికా పోలీస్ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు.
తాను సేకరించిన పుస్తకాలతో 2024 చివరి నాటికి మొత్తం 25 గ్రంథాలయాలను ఏర్పా టు చేస్తానని చెబుతున్న సనత్నగర్కు చెందిన ఆకర్షణ సతీష్ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.