రాజన్న సిరిసిల్ల : తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో బస్సులోని పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి.
భూత్పూర్ మండలంలో ఆదివా రం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ స్తంభాలు, చె ట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మన సాంస్కృతిక ప్రతిబింబం.. తొమ్మిది రోజుల పూల పండుగలో చివరి రోజైన సద్దుల బతుకమ్మను ఆదివారం జరుపుకొనేందుకు ఆడబిడ్డలు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా శనివారం నుంచే పెద్ద బతుకమ్మను పేర్చేందుకు పూలు కొ
నాగార్జునసాగర్-హైదరాబాద్ రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. మండలంలోని గున్గల్ నుంచి మాల్ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించనున్న ది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే మండల పరిధిలోని సాగర్ రహదారిని ఆర్