పెట్రోలింగ్ సిబ్బందే ఇంటికొచ్చి దరఖాస్తు స్వీకరిస్తారు కొవిడ్ నేపథ్యంలో పోలీసుల వినూత్న ప్రయోగం మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఫిర్యాదుదారులు పోలీస్స్టేషన్లకు రాకుండా కట్టడి చేసేందుకు నగర పో
బంజారాహిల్స్, ఏప్రిల్ 24: అసలే కరోనా కష్టకాలం.. అందరూ ఉన్నా కష్టసుఖాలు అడిగే దిక్కులేని పరిస్థితి.. ఈ తరుణంలో ఎవరూ లేని ఓ వృద్ధురాలి కష్టాలను చూసి బంజారాహిల్స్ పోలీసులు చలించారు.. ఆమెను చేరదీసి అనాథాశ్రమ�
మాస్కు చలాన్ కట్టకపోతే.. వాహనం స్వాధీనం చెల్లించిన తర్వాతనే వాహనం విడుదల వారం రోజుల్లో సైబరాబాద్, రాచకొండ పరిధిలో 15వేల చలాన్లు ట్రాఫిక్ ఈ చలాన్ అప్లికేషన్లో జారీ మాస్కు లేకుండా రోడ్లపై తిరుగుతున్�
నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో ఉచిత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఛత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాదర్ జిలానీ అన్నారు. ఆయన నమస్తే తెలంగాణతో గురువారం మాట్లాడుతూ, నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంల
హైదరాబాద్, సిటీబ్యూరో, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): ప్రజలను ఆందోళనకు గురిచేసే విధంగా రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధించనున్నారంటూ నకిలీ జీవోను సృష్టించి, దానిని సోషల్మీడియాలో పోస్ట్చేసిన ఒక చార్టె
సీఎం ఓఎస్డీ పీఏ పేరుతో హంగామా.. హంగూ ఆర్భాటాలతో బోల్తా.. బోర్డు పెట్టిన ప్రభుత్వ స్థలం మీకేనంటూ బడాయి మాటలతో నమ్మించి.. భారీ మోసాలు బాధితుల్లో పోలీసులు, ప్రొఫెసర్లు, జ్యోతిష్యులు, వ్యాపారులు బాధితుల సంఖ్య మ
రూ.వెయ్యి చొప్పున జరిమానా పెద్దపల్లి జిల్లాలో 11 మందిపై కేసు మరోవైపు అవగాహన కల్పిస్తున్న అధికారులు కమాన్పూర్/జన్నారం/ఘట్కేసర్, మార్చి 30: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని శాఖల అధికారులు అప
100 మంది నుంచి 3 కోట్లు వసూళ్లు.. ముగ్గురి అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని, అతనికి సహకరిస్తున్న ఇద్దరిని హైదరాబ
హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసగించి భారీగా డబ్బులు దండుకున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సుధాకర్ అనే వ్యక్తి నేతలు, ఉన్నతాధికారుల పీ�