రూ.వెయ్యి చొప్పున జరిమానా పెద్దపల్లి జిల్లాలో 11 మందిపై కేసు మరోవైపు అవగాహన కల్పిస్తున్న అధికారులు కమాన్పూర్/జన్నారం/ఘట్కేసర్, మార్చి 30: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని శాఖల అధికారులు అప
100 మంది నుంచి 3 కోట్లు వసూళ్లు.. ముగ్గురి అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని, అతనికి సహకరిస్తున్న ఇద్దరిని హైదరాబ
హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసగించి భారీగా డబ్బులు దండుకున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సుధాకర్ అనే వ్యక్తి నేతలు, ఉన్నతాధికారుల పీ�
లాటరీ గెల్చుకున్నారని మీకు గుర్తు తెలియని నంబరు నుంచి మెసేజ్ వచ్చిందా? మీ ప్రమేయం లేకుండానే మీకు గిఫ్ట్ పంపిస్తామని ఎవరైనా మీకు కాల్ చేశారా? కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారా? డబ్బులు చె
రోడ్డు ప్రమాదాలలో ఫిబ్రవరి నెల హైద్రాబాద్ పోలీసులను టెన్షన్కు గురిచేసింది. అయితే, వెంటనే తేరుకున్న పోలీసులు మార్చి నెలలో రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడంలో విజయవంతమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్కువ
దేశవ్యాప్త నెట్వర్క్ ద్వారా నేరస్తులపై నిరంతరం నిఘా క్రిమినల్స్ యాక్టివిటీపై ఎప్పటికప్పుడు ఆరా… తుపాకులతో తిరుగుతున్నారనే సమాచారంతో.. మహారాష్ట్ర రావణ్ సామ్రాజ్య గ్యాంగ్స్టర్లు అరెస్ట్ అంతరా�
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా కారుతో ఢీకొట్టి వెళ్లిపోయిన మందుబాబులు హోంగార్డు, మరో ఇద్దరికి గాయాలు ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తుండగా ఏఎస్సైని ఢీకొన్న మరో కారు.. కూకట్పల్లిలో శనివార
ఉల్లంఘనల ఫొటోలకు సినిమా డైలాగ్ సైబర్ మోసాలపై వార్తలతో అవగాహన ‘సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెల్వదుకానీ.. పంచ్ డైలాగ్ల ప్రభావం గట్టిగా ఉన్నది’ ఆగడు సినిమాలో హీరో మహేశ్బాబు పంచ్ డైలాగ్లపై వేసే �
హాజరైన 4 వేల మంది నిరుద్యోగులు పాల్గొన్న 35 కంపెనీలు అక్కడికక్కడే ఇంటర్వ్యూలు..నియామకపత్రాలు ఉస్మానియా యూనివర్సిటీ : ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, పోలీసులు అంటే భయపడే ప్రజలు.. ప్రత్యేక తెలంగాణ రాష్�
సుల్తాన్బజార్ : ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని సినీనటి అంజలి పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు, సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తాధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలప�
ఈవెంట్ మేనేజర్ను రెచ్చగొట్టిన సైబర్క్రిమినల్స్ ఆ వీడియోలతో బెదిరింపులు.. రూ. 10 లక్షలు వసూలు హైదరాబాద్ : సైబర్నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. పైసా కంటే పరువు ముఖ్యమనుకునే వాళ్లను లక్ష్యంగా చేసుకొని లక�
మణికొండ, మార్చి 26 : హలో.. నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా మీ ఏటీఎం కార్డు ఎక్స్పైరీ అయిపోతుంది.. రెన్యూవల్ చేయాలండీ.. మీ కార్డు వెనుకాల ఉన్న మూడంకెల నెంబరు చెప్పండీ అంటూ ఒకరు.. మీకు బంఫర్ ఆఫర్ వచ్చిందంటూ