మూసీ తీరంలో నిర్వాసితులతో కలిసి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని నర్మదా బచావో ఉద్యమకారిణి, హక్కుల నేత మేధాపాట్కర్ హెచ్చరించారు. హైదరాబాద్ వచ్చిన మేధా పాట్కర్ సోమవారం పాత మలక్పేట డివిజన్, శంకర్నగర్లోన�
మూసీ సుందరీకరణ... కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ బృహత్తర ప్రాజెక్టును రేవంత్ సర్కారు శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. ఇందులో అత్యంత ప్రధానమైన మూసీ పరివాహక హద్దులను నిర్ధారించడంలో ఎంఆర్డీసీఎల్ (మ�
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నది. హిమాయత్సాగర్లోకి 2500 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూ�
ఉమ్మడి జిల్లాలో వరుణుడి జోరు కొనసాగుతున్నది. శుక్రవారం కూడా మోస్తరు వాన కురువడంతో మూసీ, ఈసీ నదులతోపాటు వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు వరద నీరు వచ్చి చేరుతుండగా..
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని నాగరగూడ ఈసీ వాగు ఉప్పొంగి ప్రవహించింది. భారీ వర్షాలకు చందనవెళ్లి పెద్ద చెరువు అలుగు పారుతున్నది. ఏ�