నార్త్ సిటీ మెట్రో నిర్మాణానికి ఇన్నాళ్లు సాగిన ప్రజా పోరాటానికి ఫలితం వచ్చింది. ఎట్టకేలకు ఫేస్-2లోనే నార్త్ సిటీ మెట్రో నిర్మిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే రూపొందించిన డీపీఆర్కు అనుబంధ
నార్త్ సిటీ (ఉత్తర నగరం) ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. నార్త్ సిటీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నార్త్ సిటీకి మెట్రోను విస్తరించాలన్ని ప్రజల నుంచి పలుమ
నగరంలో మొదటి దశ మెట్రోను పూర్తిగా పీపీపీ విధానంలో నిర్మిస్తే, రెండో దశను పూర్తిగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే నిధులను సమకూరాల్చిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరక
మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు ఆదిలోనే ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. నిర్దేశిత లక్ష్యాలు పెట్టుకున్నా అవి సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. ఒకవైపు జనరల్ కన్సల్టెన్సీ సంస్థ, మరోవైపు హైదరాబాద్ మెట్రో