గోవాలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 19వ గ్లోబల్ కాన్క్లేవ్లో హైదరాబాద్ చాప్టర్ పీఆర్సీఐకి అవార్డులు దక్కాయి.
మనిషిలో ఉండే రెండు బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ఇసాకా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘సెక్యూరింగ్ ది ఫ్యూచర్ నావ�
బంజారాహిల్స్ : హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వపరంగా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటు న్నామని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. దేశవ్యాప్తంగా 5