హైదరాబాద్ కేంద్రంగా డ్రోన్స్ సేవలు అందిస్తున్న మారుట్ డ్రోన్స్..సిరీస్ ఏ ఫండింగ్లో భాగంగా 6.2 మిలియన్ డాలర్లు(రూ.50 కోట్లకు పైమాటే) నిధులు సమీకరించుకున్నది.
హైదరాబాద్ కేంద్రంగా పురుడు పోసుకున్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ కల్పించేలా టీ హబ్, ప్రముఖ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సంస్థ వెంచర్ బ్లిక్ కలిసి పనిచేయనుంది. ఈ మేరకు టీ హబ్లో జరిగిన కార�
పైలెట్లకు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ శిక్షణ కేంద్రం హైదరాబాద్లో ఎయిర్ ఇండియా ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకోసం విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.