కరీంనగర్ : రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని 90 శాతం సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇటువంట�
కరీంనగర్ : భారీ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మం
ప్రచారంసీఎం కేసీఆర్ హుజూరాబాద్లో కుక్కను నిలబెట్టినా గెలుస్తాం అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు ఇటీవల సోషల్మీడియాలో ఒక ఫొటో చక్కర్లు కొడుతున్నది. త్వరలో 10 లక్షల మందితో భారీ సభ పెట్టనున్నట్టు
మంత్రి హరీశ్రావు సమక్షంలో చేరిన సంజీవరెడ్డి హుజూరాబాద్ టౌన్, జూన్ 25: కరీంనగర్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు, హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన కోరెం సంజీవరెడ్డి శుక్రవారం ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావ�
మనసులో మాటను బయటపెట్టిన ఈటల రాజేందర్ సోషల్ మీడియాలో మాజీ మంత్రి మాటలు హల్చల్ హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగబోయే ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ
కరీంనగర్ : హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండా మాత�
ఎమ్మెల్యే సతీష్ కుమార్ | హుజురాబాద్ మండలంలోని 19 గ్రామాల్లో టీఆర్ఎస్ 90 శాతం మెజార్టీ ఓట్లు వచ్చే విధంగా కృషి చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే, హుజురాబాద్ మండల రూరల్ గ్రామాల ఇంచార్జి వొడితెల సతీష్ కుమార్ అన్�
25 వరకు రైతుబంధు: ఎమ్మెల్సీ పల్లాఇల్లందకుంట, జూన్ 17: మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఆస్తులపై ఉన్న తాపత్రయం, అభివృద్ధిపై లేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించార�
ఆస్తులపై ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదు : ఈటలపై గంగుల ఫైర్హుజూరాబాద్, జూన్16: ‘ఆస్తులపై ఉన్న ప్రేమ నీకు అభివృద్ధిపై లేదు.. నీ వైఫల్యంతోనే హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది.. నోరుతెరిస్తే ఆత్�