అనుమానం పెనుభూతమైంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో భర్త భార్యను గొంతు నులిమి హత్య చేసి, ఐదు నెలల చిన్నారికి తల్లిని లేకుండా చేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఘటనా స్థలం నుంచి పాపను వదిలి భ�
Husband Kills Wife | భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి, శరీరం నుంచి తలను వేరు చేశాడా భర్త. ఆ తర్వాత తల లేని ఆమె మొండేన్ని దగ్గరలోని చెరువులో పడేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగు చూసింది.
Husband Kills Wife | పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవపడటం కూడా మంచిది కాదంటారు. అలాంటిది ఒక దుర్మార్గుడు తన పిల్లలు చూస్తుండగానే భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.
రైల్వే స్టేషన్లో ఇద్దరు పిల్లల పక్కనే పడుకొని నిద్రపోతోందా తల్లి. తెల్లారుజామున 4 గంటలకు భర్త వచ్చి ఆమెను బలవంతంగా నిద్రలేపాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే.. ఆమెను లాక్కొచ్చి ఎక్స్ప్రెస్ రైలు కింద పడే�
హైదరాబాద్ : భార్యను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని నార్సింగి పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. భార్యను గొంతుపిసికి చంపి ఆపై భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపార�