మండలంలోని గంట్రావుపల్లికి చెందిన నాగశేషుకు పదిహేనేండ్ల కిందట ఎల్లమ్మతో వివాహం జరిగింది. పదిహేనేండ్లు సవ్యంగా సాగిన వారికి సంసార జీవితంలో ఏడాది నుంచి కలహాలు మొదలయ్యా యి. ఎల్లమ్మ, నాగశేషు దంపతులకు ఇద్దర�
కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన నాగర్కర్నూల్ జి ల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై నాగరాజు కథనం మే రకు.. లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెంది న ముష్టి రాములు (41), ఎల్లమ్మ దంపతులు.
విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం అర్ధరాత్రి హత్యలతో ఉలిక్కిపడుతున్నది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హైదరాబాద్ నగరం సురక్షితమని ఉత్తరాది ఐటీ ఉద్యోగులు వేన్నోళ్ల పొగిడిన సందర్భాలు గుర్తు చేస�
క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి సొంత కుటుంబ సభ్యులపైనే కత్తిదూశారు. కుటుంబ తగాదాల కారణంగా కట్టుకున్నోడే కాలయముడై భార్యను హతమార్చాడు. మరో యువకుడు తనకు రెండో పెండ్లి చేయడంలేదనే కోపంతో కన్నతల్లినే కడతేర్�