ఇటీవల ఏదో కారణంతో భర్తలను హతమారుస్తూ కొందరు మహిళలు వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో కరెంట్ షాకిచ్చి భర్తను భార్య చంపిన ఉదంతం మరువక ముందే ఇప్పుడు మరో దారుణం వెలుగుచూసింది.
ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్న భర్త గొంతు నులిమి హత్య చేసిందో భార్య. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం..
భర్త మరణం తట్టుకోలేక భార్య గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సత్తి ముత్తయ్య(80) కొద్ది కాలంగా అనా రోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మ�
మలి వయసులో తోడుగా ఉన్న భర్త అనారోగ్యంతో చనిపోగా, ఆ వృద్ధురాలు తట్టుకోలేకపోయింది. రాత్రి నుంచి గుండెలవిసేలా రోదిస్తూ.. ఉదయం మృతదేహం వద్దే కుప్పకూలిపోయింది.