Minister Seethakka | ములుగు(Mulugu) అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకూలడంపై మంత్రి సీతక్క (Minister Seethakka )విస్మయం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే చెట్లు నెలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించినప్పటికి ఈ స్థాయిలో లక్ష చ
కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో హైదరాబాద్కు చెందిన ఎన్ఐఏ ఎస్పీ సుధార్బిజీ(బీహర్)కు చెందిన అధికారి ఆదివారం కుటుంబ సభ్యులతో కలి సి జంగల్ సఫారీ వాహనంలో పర్యటించారు.
పోడు భూమిలో భారీ వృక్షాల నరికివేతపై అటవీ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. పోడు పట్టాదారిణీతో పాటు చెట్టు నరికిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రూ.20 వేలు విలువైన కలపను స్వాదీనం చేసుకున్నారు.
అకాల వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి గాలివానతో మొదలైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం రైతులను ఆగంజేసింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీవ్ర ప్రభావం
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో పలు చెట్లను రీప్లాంటేషన్ చేయించారు. కమ్మర్పల్లిలో రూ.5కోట్లతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా రోడ్డుకిరువ�