ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆస్తులను ఆంధ్రా పాలకులు తమ అనుయాయులకు అప్పనంగా దోచిపెట్టారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయా
దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టుల సగటు నిర్మాణ వ్యయం గత నాలుగేండ్లలో భారీగా పెరిగింది. 2024 అక్టోబర్ నాటికి నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.2,780కి పెరిగిందని, ముఖ్యంగా భవన నిర్మాణ సామాగ్ర
గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఆలస్యమైనప్పుడు ఇండ్ల కొనుగోలుదారులకు డెవలపర్లతోపాటు భూమి యజమానులు కూడా పరిహారం చెల్లించాల్సిందేనని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ (ఎన్సీడీఆర్సీ) స్పష్టం చేసి�
Hyderabad | హైదరాబాద్ ఇండ్లకు డిమాండ్ కొనసాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో నమోదైన నివాస విక్రయాల వివరాలను ఆర్ఈఏ ఇండియాకు �
టెలికం శాఖ ముసాయిదా మార్గదర్శకాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: హౌసింగ్ ప్రాజెక్టులు, ఆవరణల్లో టెలికం మౌలిక సదుపాయాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు తాజాగా టెలికం శాఖ ముసా�