మున్సిపాలిటీల్లో రిజిస్ట్రేషన్ విలువలకు ఇంటి పన్నుకు ముడిపెట్టి లెక్కించడం వల్ల ఇంటిపన్నులు అధికం అవుతున్నాయని, ఇది నిరుపేదలకు సమస్యగా మారుతున్నదని ఆల్ కాలనీస్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల వసూలులో జోరు పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ పటిష్ట కార్యాచరణ చేపట్టగా, ఇప్పటి వరకు 80 శాతం మేరకు పన్నుల వసూలు పూర్తయింది.
ఇంటి పన్నులు, పన్నేతల వసూళ్లలో జిల్లా లక్ష్యానికి చేరువలో ఉంది. జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా 2022-23 ఆర్థిక సంవత్సరం పన్నుల లక్ష్యం రూ.10,04,68130 ఉండగా, నేటి వరకు రూ. 9,70,15,777 కోట్లు వసూలు చేశారు. పన్నుల వసూలు ఇప్పటికీ
నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు.ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నా�