ఇంటిని అద్దెకు తీసుకుంటామని నమ్మించి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిత్యా హిల్ టాప్ కాలనీలో నివాసముంటున్న గుడిపాటి మహేందర్రెడ్డ
న్యూఢిల్లీ: ఇంటి యజమానిని హత్య చేసిన అద్దెదారుడు, మృతదేహంతో సెల్ఫీ తీసుకుని పరారయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బీహార్కు చెందిన పంకజ్ కుమార్ అనే వ్యక్తి ఆగస్ట్ 5న సురేశ్ ఇంట్లో అద్దెకు �
యజమాని ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాచారం రాఘవేంద్రనగర్ కాలనీలో అద్దంకి అరుణ్కుమార్ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్
Hyderabad | ఓ ఇంటి యజమాని తన ఇంట్లో కిరాయికి ఉంటున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. వారిపై బీరు సీసాలతో దాడికి యత్నించాడు. ఈ ఘటన ఎల్బీనగర్ మన్సూరాబాద్లో శుక్రవారం రాత్రి చ�