ఆశ వర్కర్లకు పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించడంతోపాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు రూ.24 వేల జీతం ఇవ్వాలని బీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామక�
భారీ వర్షాలు, వరదల అనంతరం సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వరంగల్ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో వైద్యులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున�
దుర్మార్గులంతా ఒక్కటై.. పాలమూరు జి ల్లాను భ్రష్టు పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీ నివాస్గౌడ్ తెలిపారు. అనవసర మాటలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయ్యేలా చూడడం, పిల�