పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి పల్లకీసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకపూజాలు చేసి పల్లకీలో ఊర
మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో మాఘఅమావాస్య జాతరకు ఆలయ పాలకవర్గం, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. జాతరకు సుమారు లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండ గా, ఏడుపాయల్లో �
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం మూడో రోజు సైతం మూసివేయడంతో రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు నిర్వహించారు. మంజీరా నదికి గురువారం వరద తగ్గడంతో వేకువజామునే వేద పండితులు ఆలయంలోనికి వె