Bomb Threats: దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆఫీసులు, కోర్టులకు వేల సంఖ్యలో నకిలీ బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. సుమారు 1100 సార్లు బాంబు బెదిరింపులకు పాల్పడిన శ్రీనివాస్ లూయిస్ అనే వ్యక్తిని మైసూరు�
విమానాలకు బాంబు బెదిరింపులతో ఇప్పటికే ఆందోళన నెలకొనగా, తాజాగా హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నది. తిరుపతి, రాజ్కోట్, కోల్కతా, లక్నోలోని ప్రముఖ హోటళ్లకు ఈ-మెయిళ్ల ద్వారా బాంబు బెద�
విమానాల్లో బాంబులు పెట్టామని బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. విశాఖపట్నం -విజయవాడల మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసుల�
Hoax Bomb Threats | ప్రయాణికులకు ఇబ్బందులు కలిగే బూటకపు బెదిరింపులు, ఫేక్ న్యూస్ వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించింది.