యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైత�
ప్రభుత్వ రంగ సంస్థలలో హెచ్ఎంటీ ఎంతో విశిష్టమైనదని, అందులో పని చేసి పదవీ విరమణ పొందిన కార్మికులతో పాటు ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కు�
ఈ ఏడాది రాష్ట్రంలోకి రుతుపవనాల రాక ఆలస్యమవడం, వర్షాలు సాధారణ స్థాయిలోనే కురుస్తాయన్న అంచనాలు వెలువడుతుండటంతో రైతులు తదనుగుణంగా పంటలు సాగు చేసేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �
సన్న ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాం డ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి మరీ అధిక ధరకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వానకాలంలో దొడ్డు ధాన్యానికి బదులుగా సన్న ధాన్యాన్ని సా�